News

దక్షిణాది పొగాకు మార్కెట్‌ సంక్షోభం దిశగా పయనిస్తోంది. వేలం కేంద్రాలు ప్రారంభమై రెండు మాసాలైనప్పటికీ పండిన పంటలో 15శాతం కూడా ...
జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతు న్నారు. అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. అవసరమైన మేర నీటి సరఫరా ...
ల్లాలో ఇద్దరు తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఇరువురు డీటీలకు తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో ఇద్దరు ...
రైల్వే స్టేషన్‌లో ఉగ్ర ముప్పు నుంచి ప్రయాణికులు తమను తాము ఎలా రక్షించుకోవాలి? ఉగ్రవాదులు చొరబడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
తిరుమల రిసెప్షన్‌ డిప్యూటీఈవో ఆర్‌2గా ఉన్న హరీంధ్రనాథ్‌ను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీఈవోగా నియమిస్తూ టీటీడీ ...
ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రతిరోజూ ...
జిల్లాలో సూర్యుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఆదివారం ఆరు మండలాల్లో 40 డిగ్రీలకుపైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తలకు పసుపుగుడ్డను జడలా కట్టి, కొప్పిముడి వేసుకుని మల్లిపూలు చుట్టుకున్నారు. శరీరమంతా గంధం పూసుకుని చీర, రవిక ధరించారు. మెడలో ...
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన మూడో విడత నామినేటెడ్‌ పదవుల భర్తీలో తిరుపతికి చెందిన కూటమి నాయకులను మూడు కార్పొరేషన్‌ ...
చిత్తూరు నగరంలోని బజారువీధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు వంశపారంపర్య ...
ఓ వైపు వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు పెరిగిన నీటి వినియోగంతో జిల్లాలోని 17 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
రాజ్యాంగపరంగా జ్యుడీషియల్‌ అధికారాలు కలిగిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ ...