News

పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన చంద్రకళ 20 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'వార్ 2'పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో వదిలారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో గఢ్ గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గంగా ప్రవాహం పెరగడంతో ...
స్టీమ్ చేసిన మోమోస్ కూడా సేఫ్‌ స్ట్రీట్ ఫుడ్. స్టీమింగ్ వల్ల చాలా బ్యాక్టీరియా చనిపోతుంది. అయితే, క్లీన్లీనెస్‌ పాటించే స్టాల్స్ దగ్గర మాత్రమే తినండి. నూనెలో వేయించిన లేదా తందూరి మోమోస్ మాత్రం ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 25% అదనపు టారిఫ్ విధించినట్లు ప్రకటించడంతో, వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది. రష్యా ...
భారతదేశం రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోందని పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి దిగుమతులపై ...
ఆగష్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం కానుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్, రేషన్ కార్డులతో ప్రయాణించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న భరోసా పథకాల ...
Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్‌ని లాంచ్ చేసింది. 18-40 ఏళ్ల వయసున్న ట్యాక్స్ పేయర్స్ ...
హైదరాబాద్‌లో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.
విజయనగరం జిల్లా ముసిరాం గ్రామంలో సిమ్మ అప్పారావు (60)ను అతడి మేనకోడలు భర్త సిమ్మ అప్పారావు నాటు తుపాకీతో కాల్చిచంపాడు. కుటుంబ ...