Nuacht

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో 24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. భారత్‌తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని, ...
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మే నెలలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెప్పింది. తొలుత పలుకుబడి, ...
పైగా.. ‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలనూ తప్పుపట్టారు. మాటిచ్చి తప్పడం ...
అవిసె గింజలను సూపర్‌ ఫుడ్‌గా, ఫంక్షనల్‌ ఫుడ్‌గా చెబుతారు. అంటే.. ఈ గింజలు పోషకాహారంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్న మాట. సాధారణ ధాన్యాలు కేవలం ఆకలిని తీర్చటానికే ...
ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్‌రేట్‌తో 475 పరుగులు చేసి పంజాబ్‌ ఫైనల్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం జరిగిన ఘటనలో అయిన గాయానికి ఇప్పుడు ఊండ్‌ సర్టిఫికెట్‌ (ఎంఎల్‌సీ–మెడికో లీగ్‌ కేసు) తీసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ నేత తురకా కిషోర్‌పై నమోదు ...
కేసీఆర్‌ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం.. కమిషన్‌ నివేదిక కోర్టు ముందు నిలవదు ...
'మహావతార్‌ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఎక్కడ చూసిన విజయవంతంగా రన్ అవుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ...
'మహావతార్‌ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఎక్కడ చూసిన విజయవంతంగా రన్ అవుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ...
చెన్నై: బస్సు నంబర్‌ 70 కనిపించడం లేదు. గంటల తరబడి వేచి ఉన్నా ఏక్కడా కనిపించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో ...
లక్నో: గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్‌ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ...