Nieuws

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
విజయనగరం పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక కేంద్రంగా, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.
టీసీఎస్ 2025 సెప్టెంబర్ 1 నుండి 80 శాతం ఉద్యోగులకు జీతాల పెంపు ప్రకటించింది. 12000 మంది ఉద్యోగులను తొలగించినా, కొత్త ...
Currency: రష్యా కరెన్సీ రష్యన్ రూబుల్ (RUBLE). భారతదేశంలో రూపాయిలా రష్యాలో రూబుల్ చెల్లుతుంది. ఒక భారతీయుడు రష్యా ...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా వార్ 2. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫినిష్ కాగా, రన్‌ టైమ్‌ ...
భారతదేశం రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోందని పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి దిగుమతులపై ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 25% అదనపు టారిఫ్ విధించినట్లు ప్రకటించడంతో, వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది. రష్యా ...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘కిష్కిందపురి’. ఇది మిస్టరీ, థ్రిల్లర్, రొమాన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రం. దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి ఈ స ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో గఢ్ గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గంగా ప్రవాహం పెరగడంతో ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న భరోసా పథకాల ...
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన చంద్రకళ 20 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆగష్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం కానుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్, రేషన్ కార్డులతో ప్రయాణించవచ్చు.