News
‘త్రిబాణధారి బార్బరిక్’ ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
గుంటూరు జీజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ముఖంపై కణితితో బాధపడుతున్న ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి దాన్ని ...
మోమిన్పేట్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బావిలో దూకి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మోమిన్పేట్ మండలం చీమల్దరి ...
అనంతపురంలో ల్యాండ్ మాఫియా భూ కబ్జాకు తెరలేపింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రూ.కోట్ల విలువైన భూమిని ...
‘ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ సొమ్ములు సమకూరుస్తోందంటూ ’ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గం గగ్గోలు ...
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. ఆ యువతి కూడా అదే చేసింది. రోల్స్ రాయిస్లో ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నించింది. తొలిసారి విఫలమైనా.. కృషి, పట్టుదలతో రెండోసారి ఆ అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సం ...
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్లో మహిళామణులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. గుర్తింపు కార్డు చూపితే చాలు.. పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణీ ...
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి ...
తిరుమల: తిరుమలలోని ఈస్ట్ బాలాజీ నగర్ సమీపంలో బాల గంగమ్మ ఆలయంలో సోమవారం రాత్రి చిరుత సంచారం కనిపించింది. ఆలయ సమీపంలో ఉన్న ...
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక్కడి ధారళి గ్రామంలో జలప్రవాహం ధాటికి అనేక ఇళ్లు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కుంభవృష్టి కారణంగా ఈ మెరుపు వరదల ...
MG Hector price drop: కార్ల తయారీ సంస్థ జేఎన్డబ్ల్యూ ఎంజీ మోటార్ భారత్లో అడుగుపెట్టి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ తన హెక్టార్, హెక్టార్ ప్లస్ ఎస్యూవీ మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించ ...
కాలంతో పాటు మారుతున్న సాంకేతికత ప్రజల జీవితాలను ఎంతో సులభతరం చేస్తోంది. కృత్రిమ మేధతో రూపుదిద్దుకుంటున్న రోబోలకు అన్నీ రంగాల్లో గణనీయమైన డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వ్యవసాయం వైద్యం, తయారీ రంగాల్లో వి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results