News

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. భారత్‌కు తన మద్దతు ఉంటుందని ఇజ్రాయెల్‌ తెలిపింది.
భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ ఉగ్రవాదులను చావుదెబ్బ తీసినట్లు తెలుస్తోంది.
వ్యవస్థలను లొంగదీసుకోవడంలో ఆరితేరిన గాలి జనార్దనరెడ్డి  బెయిల్‌ కోసం న్యాయ వ్యవస్థనూ ప్రలోభ పెట్టాడు. న్యాయమూర్తికే లంచం ...
జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సీఎం ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ ...
Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను ఆర్మీ మరికొద్ది గంటల్లో వెల్లడించనుంది.
అక్కడ అతడు చెప్పిందే వేదం. అతడిదే రాజ్యం. అదే గాలి జనార్దనరెడ్డి మాఫియా సామ్రాజ్యం. అప్పట్లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ...
ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది. పదిహేనేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో న్యాయమూర్తి ...
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో మొక్కజొన్న విత్తన పంట సాగు చేసిన రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ వాజేడు మండలంలోని ...
‘‘2023లో 91,652 మంది సైబర్‌నేరాల బాధితులు కోల్పోయిన రూ.778.7 కోట్లలో.. రూ.8.36 కోట్లే తెప్పించగలిగిన టీజీసీఎస్‌బీ.. 2024లో ...
ఎగ్జామ్స్‌ అయిపోయిన దగ్గర్నుంచి మనకు ఒకటే బెంగ. సెలవుల్లో ఏం చేయాలి, ఏ ఆటలాడాలి, టైమ్‌ మొత్తం ఎలా గడపాలి అని   రకరకాల ...
శ్రీశైలం డ్యాం దిగువన ఏర్పడిన గొయ్యితో పెనుముప్పు పొంచి ఉంది. 2009లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలతో ఈ గొయ్యి(ప్లంజ్‌ పూల్‌) ...
ఏపీ హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 2013 డిసెంబర్‌ 6, 2014 జనవరి 8వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని అడవితక్కెళ్లపాడు ...