Nuacht

గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన ...
కోస్తా జిల్లాలకే తలమానికంగా నిలుస్తున్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి రోజురోజుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పలు విభాగాల్లో ...
ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్‌ మృత్యు శకటమైంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి ...
మట్టిలోని జీవ కణాలు, కార్బన్‌ మీద దృష్టి తగ్గిపోతున్న క్రమంలో వ్యవసాయ రంగంతో కలిసి యువ శాస్త్రవేత్తలందరూ పనిచేయాలని గోదావరి ...
జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఓ రౌడీషీటర్‌ మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు హాటల్‌లో టీ ...
తాడేపల్లిగూడెం అర్బన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్‌ ఏర్పాటై 10 ఏళ్లు పూర్తి ...
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ నెరవేరింది. 30 ఏళ్ల పేదల స్వప్నం నెరవేరింది. రూ.లక్షల విలువైన స్థలం సొంతం కావడంతో ...
తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది.
దోపిడీలకు పాల్పడడంలో కేటుగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈడీ పోలీసులమంటూ బెదిరించి.. ఓ వ్యక్తి నుంచి ...
రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి రాయలసీమ ...
రాష్ట్రంలో ప్రస్తుతం 56,847 మంది ప్రజలకు ఒక బార్‌ ఉంది. రాష్ట్ర జనాభా 5 కోట్లకు పైగా ఉంటే 890 బార్లు ఉన్నాయి. వాటిలో సాధారణ బార్లు 840, స్టార్‌ హోటళ్లలో బార్లు 41, మైక్రో బ్రూవరీలు 9ఉన్నాయి ...
హజ్‌-2025 యాత్రలో మొదట విజయవాడ ఎంబార్కేషన్‌ ఎంచుకుని, తగినంతమంది లేక విమాన సర్వీసు రద్దు కావడంతో హైదరాబాద్‌ నుంచి హజ్‌యాత్ర ...