News

సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.  ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకట్రెండు కాదు దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఓ టైటిల్‌ కోసం పోటీ పడుతున్నాయి. ఆ పేరు మరెదో కాదు ‘ఆపరేషన్‌ ...
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కల్యాణం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది.
నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ అయ్యారు.
మధ్య కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా మోటే బిన్నూరు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అఖిలపక్ష భేటీలో ఆయన ఈమేరకు వెల్లడించారు. పహల్గాం దాడికి నిరసనగా భారత్‌ మంగళవారం అర్ధరాత్రి ద ...
ఒడిశా అధికారిక వెబ్‌సైట్ హ్యాక్‌ అయిన విషయం చర్చనీయాంశమైంది.  ఒడిశా ఆదర్శ్ విద్యాలయ సంఘటన్ (ఓఏవీఎస్) వెబ్‌సైట్ బుదవారం ...
గత నెల ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోలేరు. ముష్కరులు పాశవికంగా చేసిన ఆ దాడిలో 26 ...
‘ఆపరేషన్ సిందూర్’ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
మీరు ఎవరితో స్నేహం చేస్తారో వారితో జాగ్రత్తగా ఉండండని అంటోంది కథానాయిక రష్మిక. తెరపై తన నటనతో సినీప్రియుల్ని మెప్పించే ఈ భామ.
ఇంటర్నెట్‌డెస్క్‌: తన కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ (Maha bharatam) గురించి ఆమిర్‌ఖాన్‌ మరోసారి మాట్లాడారు. తాను అందులో ఏ పాత్ర ...
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.