News
హైదరాబాద్: తనను చంపుతామన్న బెదిరింపులపై కేసీఆర్ దృష్టికి తెచ్చిన పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీ తీరుపై బాలరాజు అసంతృప్తి వ ...
ఇంటర్నెట్ డెస్క్: మలయాళ నటి శ్వేతా మేనన్ (Shwetha Menon)పై కేసు నమోదైంది. సామాజిక కార్యకర్త మార్టిన్ ఫిర్యాదు మేరకు ఆమెపై ...
Donald trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై మరో ...
వాషింగ్టన్ డీసీ: భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 25 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాల మొత్తం 50శాతానికి చేరింది.
హైదరాబాద్: టాలీవుడ్లో సినీ కార్మికుల వేతనాల పెంపుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలువురు నిర్మాతలు.. నటుడు బాలకృష్ణ ...
ప్రయాణికులకు సరైన సేవలు అందించకపోతే టోల్ రుసుం వసూలు చేయలేరని ఎన్హెచ్ఏఐ, సంబంధిత ఏజెన్సీలకు కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన విజయనగరం జిల్లా గుర్లలో జరిగింది. చీపురపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీకొట్టింది.
దిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దిల్లీలో నిర్వహించిన బీసీ ధర్నాపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని చెప్పారు ...
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మొదటి భవనమైన కర్తవ్య భవన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు.
ఏపీ మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు దోచేసి అసలు తమకేం సంబంధం లేదన్నట్లు వైకాపా నేతలు నటిస్తున్నారని ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఈ కేసు నిందితుడిగా ఉన్న వెంకటేశ్ నాయుడు ఎవరో తెలియకపోతే ఒంగోలులో వై ...
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులో దేవాదుల పైప్ లైన్ లీకై నీరు ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్కు పంపింగ్ చేసే క్రమంలో పైప్ లైన్ లీక్ అయింది. దీంతో భారీగా ...
ఖమ్మం నగరంలోని శివారు ప్రాంతాల్లో మురుగునీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మైనార్టీ గురుకుల పాఠశాలలోని విద్యార్థినులు, సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results