News

దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ఉత్తరాదిన పలు విమానాశ్రయాలను అత్యవసరంగా ...
జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ సోదరుడు.. కాందహార్‌ హైజాక్‌ మాస్టర్‌ మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతమైనట్లు వార్తలొస్తున్నాయి.
ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)పై దుష్ప్రచారం చేసే వారికి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.  ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకట్రెండు కాదు దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఓ టైటిల్‌ కోసం పోటీ పడుతున్నాయి. ఆ పేరు మరెదో కాదు ‘ఆపరేషన్‌ ...
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల దివ్య కల్యాణం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది.
నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ భేటీ అయ్యారు.
మధ్య కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా మోటే బిన్నూరు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. అఖిలపక్ష భేటీలో ఆయన ఈమేరకు వెల్లడించారు. పహల్గాం దాడికి నిరసనగా భారత్‌ మంగళవారం అర్ధరాత్రి ద ...
ఒడిశా అధికారిక వెబ్‌సైట్ హ్యాక్‌ అయిన విషయం చర్చనీయాంశమైంది.  ఒడిశా ఆదర్శ్ విద్యాలయ సంఘటన్ (ఓఏవీఎస్) వెబ్‌సైట్ బుదవారం ...
గత నెల ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఎవరూ మర్చిపోలేరు. ముష్కరులు పాశవికంగా చేసిన ఆ దాడిలో 26 ...
‘ఆపరేషన్ సిందూర్’ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.