Nieuws

ఏపీలో ఏసీబీ(ACB)కి భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ అబ్బవరపు శ్రీనివాస్‌ ఏసీబీ ...
ఇంటర్నెట్‌ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ( Vladimir Putin) త్వరలో భారత్‌ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఆయన ...
మారుతున్న కాలానికి అనుగుణంగా రిఫ్రిజిరేటర్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రిఫ్రిజిరేటర్‌ ...
కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిశారు. వివేకా హత్య కేసు ...
హైదరాబాద్‌: శుక్రవారం జరగాల్సిన భారత రాష్ట్ర సమితి బీసీ గర్జన సభను వాయిదా చేశారు. ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించనున్నట్లు ఆ ...
ఇల్లెందు గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ( Crime News ).
తిరుపతి: తిరుపతిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అనుచరు రెచ్చిపోతున్నారు. సెటిల్‌మెంట్లతో ప్రజలను భయపెడుతున్నారు.
అమరావతి: రెండ్రోజులుగా పులివెందులలో ఘటనలు చూస్తే నాన్న హత్య గుర్తొస్తుందని వైఎస్‌ వివేకానంద కుమార్తె సునీత చెప్పారు. కడప ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘గొడ్డలి పోటుతో వ ...
చేనేత, హస్తకళలు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా నేత చీరలకు మహిళల జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మరోవైపు ఈ చేనేత రంగంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
చేనేత కార్మికుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. మంగళగిరిలో చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
సినీనటులు నేహాశెట్టి, రీతూవర్మ సంగారెడ్డి జిల్లాలో సందడి చేశారు. రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని వారిద్దరూ ప్రారంభించారు.
దిల్లీ: ఎగ్జిట్‌పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ ఊహకందని ఫలితాలు వచ్చాయని చెప్పారు.  ‘‘మహారా ...