News

కోడుమూరు రూరల్‌: నలుగురు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల దొంగలను కోడుమూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల ...
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కమీషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్ ...
కావ్యా మారన్‌ పాక్‌ ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని పెద్ద తప్పే చేసిందని భారతీయులు అంటున్నారు. ఈ సీజన్లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌కు ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో ...
సాక్షి, హైదరాబాద్‌: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర ...
ఈక్వెడార్‌లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్‌ హెన్రీ (జొనాథన్‌ బెయిలీ), బోటు యజమాని, సాహసీకుడు డంకన్‌ (మహర్షలా అలీ) అందరూ కలిసి ...