News
ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 13 నుంచి వర్షాల ...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలం గాణ విద్యార్థిని మృతిచెందింది. సోమవారం (ఆగస్టు 11) చికాగో లో చదువుకుంటున్న మేడ్చల్ ...
ఈ నెల 14న హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో 15 వేల మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు బీజేపీ స్టేట్ ...
ఇది రాజకీయ పోరాటం కాదని, రాజ్యాంగ పరిరక్షణ కోసమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవం ఏమిటనేది దేశం ముందు ...
జిల్లా సరిహద్దులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. దోపిడీకి వచ్చిన దొంగలు ...
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి లక్షా 86 వేల 384 క్యూసెక్కులు వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లు ...
కరీంనగర్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తి చేస్తామని ...
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలోని ...
విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు దొడ్డు బియ్యంతో వండి పెడితే ...
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. సహకార బ్యాంక్ గతంలో ఉన్న ...
దేశంలో అరాచకం, అస్థిరత సృష్టించడానికే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయని బీజేపీ విమర్శించింది ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results