News
సిద్దిపేట పట్టణంలో అనుమతులు లేకుండా చెట్లు నరికినందుకు మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని హోసింగ్ బోర్డు ప్రాంతంలో ఐదు చెట్లు నరికినందుకుగాను బాధ్యులపై భారీ జరిమానా విధించారు.
ఇథనాల్ మిక్సడ్ పెట్రోల్ (E20) పై వ్యతిరేకత వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇథనాల్ మిక్సడ్ పెట్రోల్ వినియోగం జాతీయ అవసరమని చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ డీజిల్ దిగుమతులను ...
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి లక్షా 86 వేల 384 క్యూసెక్కులు వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లు ...
జిల్లా సరిహద్దులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. దోపిడీకి వచ్చిన దొంగలు ...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలం గాణ విద్యార్థిని మృతిచెందింది. సోమవారం (ఆగస్టు 11) చికాగో లో చదువుకుంటున్న మేడ్చల్ ...
ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 13 నుంచి వర్షాల ...
పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త టూరిజం ...
అర్హులందరికీ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హసన్పర్తి మండలం, మున్సిపల ...
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు స్కూళ్లలోని ...
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. సహకార బ్యాంక్ గతంలో ఉన్న ...
బెంగళూరు నేషనల్ హైవే (ఎన్హెచ్44)ని చింతల్మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా మీరాలం ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results