News

రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌కు మాతృవియోగం క‌లిగింది. జితేంద‌ర్ త‌ల్లి కృష్ణ గోయ‌ల్‌(85) శుక్రవారం (ఆగస్టు 15) ఉద‌యం క‌న్నుమూశారు ...
ఆగస్టు 14న ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిన గోల్డ్ రేట్లు ఆగస్టు 15న స్వల్పంగా తగ్గుదలను చూశాయి. ప్రధానంగా బులియన్ మార్కెట్లు ...
ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ...
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(కాశీ)లో భరతమాతకు గుడి ఉంది. దీన్ని కట్టించింది స్వాతంత్య్ర సమరయోధుడు బాబు శివప్రసాద్ గుప్తా. కాశీ ...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందునవచ్చే నెలలో చేప పిల్లల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నిక చెల్లందంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ...
బంజారాహిల్స్‌‌‌‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేత వివరాలు అందజేయాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి ...
రాజన్న సిరిసిల్ల, వెలుగు: “చేనేత లక్ష్మి”లో చేరండి.. నేతలన్నలకు చేయూతను ఇవ్వండి’’ అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ ...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఖమ్మం జిల్లా అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా ...
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఉమ్మడి జిల్లా స్పెషల్​ఆఫీసర్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్​డైరెక్టర్ డాక్టర్ ...
కవాసకి భారత్‌‌లో తయారైన 2026 కేఎల్‌‌ఎక్స్‌‌230ఆర్‌‌‌‌ఎస్‌‌ బైక్‌‌ను రూ.1.94 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది. ఆఫ్-రోడ్ ...