Nieuws

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావస సరుకుల ధరలు భారీగా పెరిగిపోవటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. కిలో కందిపప్పు రూ.130 నుంచి రూ.150కు చేరింది. ఎండు ...
నూతన పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఎంఎల్‌ఎ గిడ్డి సత్యనారాయణ ప్రజాశక్తి - మామిడికుదురు జనసేన విజయానికి నిస్వార్థ ...
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సమాచార, పౌర ...
ప్రజాశక్తి - రాజానగరం ప్రకృతి పరిరక్షణలో భాగంగా పొలం గట్లపై మొక్కల పెంచేందుకు దృష్టి సారించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ...
ప్రజాశక్తి - కడియం పెళ్లిల్లు, శుభముహూర్తాలు, శ్రావణ శుక్రవారం వ్రతాలు ఒకేసారి రావడంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. కడియపులంక ...
ప్రజాశక్తి - కొవ్వూరు సారా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి ...
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అర్బన్‌ ఓటర్లకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా 263 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ...
జిడిపి అంచనాలు 6.5 శాతానికి కోత ఆర్‌బిఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా వెల్లడి న్యూఢిల్లీ : భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)పై ...
ఫ్యామిలీ ఫిజీషియన్‌ అధికారి గులాబ్‌ రాజకుమార్‌ ప్రజాశక్తి - వీరవాసరం గ్రామాలలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ...
జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి సూర్యనారాయణ ప్రజాశక్తి - ఆచంట సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ...
పెనుమంట్ర : మండలంలోని మార్టేరు గ్రామ పంచాయతీ, పెనుమంట్ర ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యాన తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా స్థానిక ...
ప్రజాశక్తి 45వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ప్రజాశక్తి - కాళ్ల ఆక్వారంగ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ...