News

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో గఢ్ గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గంగా ప్రవాహం పెరగడంతో ...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 25% అదనపు టారిఫ్ విధించినట్లు ప్రకటించడంతో, వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది. రష్యా ...
భారతదేశం రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోందని పేర్కొంటూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి దిగుమతులపై ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న భరోసా పథకాల ...
Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్‌ని లాంచ్ చేసింది. 18-40 ఏళ్ల వయసున్న ట్యాక్స్ పేయర్స్ ...
హైదరాబాద్‌లో మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.
విజయనగరం జిల్లా ముసిరాం గ్రామంలో సిమ్మ అప్పారావు (60)ను అతడి మేనకోడలు భర్త సిమ్మ అప్పారావు నాటు తుపాకీతో కాల్చిచంపాడు. కుటుంబ ...
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాషి జిల్లాలో సంభవించిన క్లౌడ్‌బర్స్‌ట్ (తీవ్రమైన వర్షపాతం) భారీ నష్టాన్ని మిగిల్చింది. గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు ఇంకా క ...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న భరోసా పథకాల అమలుకు ఆమోదం లభించింది. కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్య ...
12. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇటువంటి చికెన్ తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలు ఎదుర్కొనవచ్చు.
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025-26 జీడీపీ వృద్ధి ...
RBI Interest Rates: ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు వడ్డీ రేట్లపై నిర్ణయాలు తీసుకున్న RBI, ఈసారి మార్పులు లేకుండా వడ్డీ ...