News

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘కిష్కిందపురి’. ఇది మిస్టరీ, థ్రిల్లర్, రొమాన్స్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రం. దర్శకుడిగా కౌశిక్ పెగళ్లపాటి ఈ స ...
విజయనగరం పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆర్యవైశ్యుల ఆధ్యాత్మిక కేంద్రంగా, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.
టీసీఎస్ 2025 సెప్టెంబర్ 1 నుండి 80 శాతం ఉద్యోగులకు జీతాల పెంపు ప్రకటించింది. 12000 మంది ఉద్యోగులను తొలగించినా, కొత్త ...
Currency: రష్యా కరెన్సీ రష్యన్ రూబుల్ (RUBLE). భారతదేశంలో రూపాయిలా రష్యాలో రూబుల్ చెల్లుతుంది. ఒక భారతీయుడు రష్యా ...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న కొత్త సినిమా వార్ 2. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫినిష్ కాగా, రన్‌ టైమ్‌ ...
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే ...
ఆగష్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం కానుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్, రేషన్ కార్డులతో ప్రయాణించవచ్చు.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన చంద్రకళ 20 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
ధర్మస్థల మాస్ బురియల్ కేసులో జరుగుతున్న తవ్వకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజా పరిణామంగా, సంఘటన స్థలాన్ని కవర్ ...
ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'వార్ 2'పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో వదిలారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాషి జిల్లాలో సంభవించిన క్లౌడ్‌బర్స్‌ట్ (తీవ్రమైన వర్షపాతం) భారీ నష్టాన్ని మిగిల్చింది. గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు ఇంకా క ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో గఢ్ గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గంగా ప్రవాహం పెరగడంతో ...