News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు భారీగా ...
అల్లూరి ఏజెన్సీలో సీలేరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు బావమరుదులను బావ హతమార్చాడు. హత్యను అడ్డుకోవడానికి వెళ్లిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జీకే వీధి మం ...
India-Pakistan Tensions Live Updates: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌త్ పాకిస్థాన్ ...
Aarti Ravi Vacation With Kids ఆర్తి రవి తాజాగా వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. జయం రవి తన ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్‌తో ...
మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి గంగమ్మ జాతరలో సందడి చేశారు. తిరుపతిలో జరిగే ఈ జాతర అంటే తన అమ్మకి ఎంతో ఇష్టమని మనోజ్ తెలిపాడు. పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మ వారి నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఇక మం ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై తిరుగుతున్న పశువుల సమస్యను పరిష్కరించడానికి ఉత్తర మండల ట్రాఫిక్ పోలీసులు, GHMC అధికారులతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక ...
Jr NTR About Chiranjeevi Balakrishna ఆర్ఆర్ఆర్ టీం ప్రస్తుతం లండన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. లండన్ రాయల్ ఆల్ బర్ట్ ...
Single 3 Days Total Collection సమంత శుభం, శ్రీ విష్ణు సింగిల్ ప్రస్తుతం థియేటర్లో బాగానే ఆడుతున్నాయి. గత వారం విడుదలైన ఈ ...
భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి ఇప్పటికే చైనా ప్రకటన చేసింది. తాము పాకిస్తాన్‌కే మద్దతు తెలుపుతామని ...
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై చాలా మంది నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ఆర్మీ మాజీ చీ ...
కీడా కోలా, వీరాంజనేయులు విహారయాత్ర, సివరపల్లి వంటి ప్రాజెక్టులతో రాగ్ మయూర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక సినిమా బండితో అందరికీ ...
సూపర్ మార్కెట్‌లో కొనుగోలుచేసిన బిస్కెట్ తిని తన తల్లి చనిపోయిందంటూ ఓ మహిళ సూపర్ మార్కెట్‌ చైన్‌ మీద కేసు పెట్టారు. ఈ ఘటన ...