News

నంద్యాల: ి సంగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలువాయి (సైదాపురం): అధికారమే అండగా కూటమి పార్టీల నేతలు చెలరేగిపోతున్నారు. కంటికి కనిపించిన ఇసుకనూ, మట్టినీ వదల్లేదు. ఇప్పుడు ...
తమిళసినిమా: కోలీవుడ్లో సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న విమల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వడమ్‌. మాసాని పిక్చర్స్‌ ...
సాక్షి, చైన్నె: పీఎంకేలో అధికార సమరాన్ని కొలిక్కి తెచ్చే విధంగా అన్బుమణి ఓ వైపు దూకు పెంచితే, ఆయన వ్యూహాలను తిప్పి కొట్టే ...
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జోన్ల వారీగా రాష్ట్ర విభాగం ...
తిరుత్తణి: తిరుత్తణిలో పాదయాత్ర చేపట్టిన డీఎండీకే ప్రదాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌కు మురుగన్‌ ఆయుధం వేల్‌ బహూకరించారు.
పార్వతీపురం రూరల్‌: పది చోరీ కేసులకు సంబంధించిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం రూరల్‌ సీఐ గోవిందరావు ...
గుంటూరు వెస్ట్‌: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, దీని ప్రాధాన్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి ...
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మే నెలలో చేపట్టిన ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక విద్యాశాఖ కొత్త భాష్యం చెప్పింది. తొలుత పలుకుబడి, ...
గతేడాది దేశీయంగా 84,000 పైచిలుకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఖాతాదారుల వివరాలు లీక్‌ అయినట్లు గ్లోబల్‌ సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్‌ ...
పెళ్లకూరు: మండలంలోని నందిమాల గ్రామానికి చెందిన పేరువాయి మునెయ్య (55) అనే రైతు మంగళవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.
బుట్టాయగూడెం: ఇద్దరు కూటమి నాయకులు మాట్లాడుకున్న ఆడియో సంభాషణకు తనకు సంబంధం ఏంటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రశ్నించారు.