Nuacht

సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో రాజకీయ కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కమీషన్ల పేరుతో పాలన నడుస్తోందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్ ...
కావ్యా మారన్‌ పాక్‌ ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని పెద్ద తప్పే చేసిందని భారతీయులు అంటున్నారు. ఈ సీజన్లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌కు ఇంగ్లండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో ...
ఈక్వెడార్‌లో మాత్రమే సంచరించే అరుదైన, డేంజరెస్ డైనోసార్లని గుర్తించి, వాటి రక్తాన్ని సేకరించేందుకు డాక్టర్‌ హెన్రీ (జొనాథన్‌ బెయిలీ), బోటు యజమాని, సాహసీకుడు డంకన్‌ (మహర్షలా అలీ) అందరూ కలిసి ...
సాక్షి, హైదరాబాద్‌: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర ...
కోడుమూరు రూరల్‌: నలుగురు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల దొంగలను కోడుమూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల ...
మాస్కో: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్ (22) పలు సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాదిమందిని పొట్టన ...
ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా రాజీవ్ ఆనంద్‌ను అధికారికంగా నియమిస్తున్నట్లు బ్యాంక్‌ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. 2028 ఆగస్టు 24తో ముగిసే మూడేళ్ల తన పదవీ కాలం 2025 ఆగస్టు 25 నుంచి ...
వి శాఖ ఉక్కు కర్మాగారం (స్టీల్‌ ప్లాంట్‌) భూ సర్వేలో నాకు చెందిన 30 సెంట్ల భూమిని కాపాడాలి. గతంలో ఐదుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశా. నా భూమిని సర్వే చేసిన ఆర్‌ఐ అప్పారావు, సర్వేయర్‌ హరీష్‌ ఇబ్బంద ...
పాపులర్‌ హీరోయిన్‌ మృణాల్ ఠాకూర్, ధనుష్ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొద్దిరోజులుగా హిందీ బెల్ట్లో ఈ డేటింగ్‌ పుకార్లు హల్చల్‌ చేస్తున్నాయి. దీనంతటికి కారణం వీరిద్దరూ కొన ...
రాయచూరు రూరల్‌: వంతెన పైనుంచి భర్తను ఓ భార్య నదిలోకి తోసిన కేసు కొత్త మలుపు తిరిగింది. రాయచూరు తాలూకాలోని గూర్జాపూర్‌ వంతెన వద్ద తన భార్యే తనను నదిలోకి తోసిందని శక్తినగర్‌కు చెందిన తాతప్ప ఆరోపించాడు.
రాయచూరు రూరల్‌: మంత్రాలయంలో ఈనెల 8 నుంచి 14 వరకు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్‌ పేర్కొన్నారు. సోమవారం మంత్రాలయం ...
హుబ్లీ: 2025–26వ ఆర్థిక సంవత్సరానికి గాను తొలి నాలుగు నెలల్లో నైరుతి రైల్వే జోన్‌ సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాతో కలిపి మొత్తం మీద ఆదాయార్జనలో రెండింటిలోను అద్వితీయమైన రికార్డు సాధించింది. ఇది కార్యాచ ...