ニュース

గాంధీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): డీఎస్సీ అభ్యర్థులు ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని, మానసిక అశాంతితో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ ...
ఇబ్రహీంపట్నం: ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో మూలపాడు, త్రిలోచనాపురం, జమీమాచవరంలో భూసేకర ...
నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు ...
సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదుల పునరుద్ధరణ కొందరికి గొప్పగా వినిపిస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ము ...
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ...
రంపచోడవరం: సరెండర్లు, అరెస్టుల నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ అన్నారు. వై.రామవరం మండలం ...
పాడేరు: రెడ్‌క్రాస్‌ సేవలు మరింత విస్తృతం చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ప్రపంచ రెడ్‌క్రాస్‌ ...
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ (శాట్‌కామ్‌) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్‌ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు చెందిన స్టార్‌లింక్‌ దృష్టి పెట్టనుంది. ఇప్ప ...
న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా... వచ్చే నెలలో చెక్‌ రిపబ్లిక్‌లో జరగనున్న ఒ్రస్టావా గోల్డెన్‌ ...
పశువులు పాముకాటుకు గురైతే విషం రక్తనాళాల ద్వారా శరీరమంతా వ్యాపించి రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి పశువులు ...
మలికిపురం: 2019లో నియమితులైన జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌–2 ఉద్యోగులకు పాత ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారమే ప్రమోషన్‌లు, ...
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి రెడ్‌క్రాస్‌ పురస్కారం ...